Wednesday, April 24, 2024

మండల స్థాయి వాలీబాల్‌ పోటీలు..

నంగునూర్‌ : అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకొని పాలమాకుల గ్రామంలో మండల స్థాయి వాలీబాల్‌ ఆటల పోటీలు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు అంబేద్కర్‌ సంఘం ప్రతినిధులు ఎర్ర నవీన్‌ పంగ హరి బ్రహ్మం పేరుక ప్రశాంత్‌, ఎర్రరాజు, తోట పెల్లి రాజు, ముక్క నగేష్‌, మహేష్‌, తెలిపారు. వాలీబాల్‌ పోటీలకు సంబంధించిన కర పత్రాన్ని విడుదల చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల 10నుండి 12వ తేది వర కు మూడు రోజుల పాటు ఆటల పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ పోటీలలో పాల్గోనాలనుకునేవారు 300 రూపాయలు ఎంట్రీ ఫీజు చేల్లించి ఈ నెల 9 లోపు పేరు నమోదు చేసుకోవాలన్నారు. ఈ ఆటల పోటీలలో మండలంకు చెందిన క్రీడాకారులు మాత్రమే పాల్గొనాలన్నారు. క్రీడలలో గెలుపోందిన వారికి ప్రథమ బహుమతి 5000 వేలు రూపాయలు ద్వితీయ బహుమతి 2500 రూపాయలు ఇస్తారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement