Thursday, April 25, 2024

వరదకు తెగిపోయిన రోడ్డు… ప్రయాణికుల రూట్ మ్యాప్ ఛేంజ్…

పాపన్నపేట మండలం కొత్తపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పక్క రోడ్డు వర్షాల వల్ల పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో బుడమటపల్లి మీదుగా మెదక్ వెళ్లే ప్రయాణికులు నార్సింగి నుండి ఎనే మీదుగా అన్నారం నుండి కొత్తపల్లి నుండి మెదక్ వెళ్లాలి. ఇక మెదక్ నుండి బుడమటపల్లి వెళ్లే ప్రయాణికులు కొత్తపల్లి మీదుగా అన్నారం, ఎనే, నార్సింగ్ మీదుగా బుడమట్టపల్లి వెళ్ళాలి… అలాగే ఏడుపాయల ప్రాంతంలో ఉన్న భక్తులు ప్రజలు డ్యామ్ వద్దకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏడుపాయలకు వచ్చిన భక్తులు అమ్మవారి దర్శనం రాజగోపురం వద్దనే ఉంటది కాబట్టి అక్కడ దర్శించుకుని తిరిగి రావాలని అధికారులు సూచించారు. నీరు ప్రవహించే వద్దకు దయచేసి వెళ్లవద్దని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement