Tuesday, March 26, 2024

ఐటీఐ క‌ళాశాల ప‌నుల‌ను ప‌రిశీలించిన ర‌ఘునంద‌న్ రావు

దుబ్బాక‌ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని అసంపూర్తిగా ఉన్న ఐటిఐ కళాశాల పనులను ప‌రిశీలించారు. ఐటిఐ కళాశాల పనులను త్వరగా పూర్తి చేయాలంటూ అధికారులను ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆయ‌న వెంట స్థానిక నేత‌లు ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement