Thursday, April 25, 2024

జైలులో ఖైదీ ఆత్మహత్య

సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా కందిలోని జిల్లా జైలులో ఓ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్యారక్‌లో బెడ్ షీట్‌తో ఖైదీ గంధం అశోక్‌ (36) ఉరి వేసుకున్నాడు. ఓ హత్య కేసులో అశోక్ జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. ఖైదీ ఆత్మహత్యపై జైలు అధికారులు విచారణ జరుపుతున్నారు. ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement