Thursday, April 18, 2024

నాగపుష్పం పూలమొక్క ఎంతో పవిత్రం..

రేగోడ్‌ :నాగపుష్పం పూలమొక్క ఎంతో పవిత్రమని పూజారి నాగయ్యస్వామి,‌ గున్న సత్యం అన్నారు. రేగోడ్‌ మండల పరిధిలోని మర్పల్లి శివాలయం వద్ద శ్రీశైలం నుండి తీసుకువచ్చిన నాగపుష్పం పూలమొక్కను నాటామని తెలిపారు. ఈ పుష్పం యొక్క మొక్కలు ఆలయాల వద్ద ఉండడం ఎంతో శ్రేష్టమైనదని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ భూమ్‌రెడ్డి, దత్తు, విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement