ఏడాది చిన్నారితో కలిసి తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లిలో చోటుచేసుకుంది. తన ఏడాది చిన్నారితో కలిసి తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే కుటుంబ కలహాల కారణంగా అంబిక అనే మహిళ తన కూతురుతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు మృతదేహాలను వెలికి తీశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement