Thursday, March 28, 2024

దుబ్బాక వంద ప‌డ‌క‌ల ద‌వాఖాన‌ను ప‌రిశీలించిన ఎమ్మెల్సీ, అధికారులు

దుబ్బాకలో నిర్మించిన వంద పడకల దవాఖాన నాణ్యతా ప్రమాణాలను ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, క్వాలిటీ కంట్రోల్ అధికారులు ప‌రిశీలించారు. ఈసంద‌ర్భంగా ద‌వాఖాన నిర్మాణంపై చ‌ర్చించారు. అలాగే ప్రధాన ద్వారానికి వాడిన డోర్ ఫ్రేమ్ నాణ్యతా లోపంపై క్వాలిటీ కంట్రోల్ అధికారితో MLC ఫారూఖ్ హుస్సేన్ చ‌ర్చించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement