Saturday, April 20, 2024

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని సంగారెడ్డి నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంత‌రం స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం జ‌గ్గారెడ్డి దంపతులకు వేద పండితులు తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement