Thursday, April 25, 2024

డయాగ్నొస్టిక్ రేడియాలజీ హాబ్ ను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. సిద్దిపేట ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో తెలంగాణ డయాగ్నొస్టిక్ రేడియాలజీ హాబ్ ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement