Friday, April 19, 2024

అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి హ‌రీశ్ రావు

రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు సిద్దిపేట జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. జిల్లాలోని రేగులపల్లిలో నూతన గ్రామ పంచాయితీ, మహిళ భవనం, కళ్యాణ మండపాలను జ‌డ్పీ ఛైర్మెన్ రోజా శర్మ, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అలాగే బెజ్జంకి మండలంలో పలు అభివృద్ధి పనులను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement