Thursday, April 25, 2024

మాస్కులు పంపిణీ..

పాపన్నపేట : డాక్యాతాండాలో కరోనా వ్యాపిస్తున్న కారణంగా గ్రామ వాసి అయిన పాత్లోత్‌ కిషన్‌ దాదాపు 300 మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మాస్కులు దరించి కరోనాను దరిచేరకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్‌ హీరాలాల్‌, ఎంపిటిసి మౌనిక రాజు, తండా వాసులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement