Wednesday, April 24, 2024

ఎస్సీ ..ఎస్టీ.. ఓబీసీల సంక్షేమం కోసం పని చేసిన నాయకుడు..

సిద్దిపేట : అణగారిన వర్గాల ఆశాజ్యోతి శ్రీవిద్యకు బాటలు వేసిన మహనీయులు ఎస్సీ ఎస్టీ ఓబీసీల సంక్షేమం కోసం పని చేసిన నాయకుడు మహత్మ జ్యోతిరావు పూలే. ఆయన చూపిన బాటలో నడుస్తూ అందరి సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తున్నాం అంటూ వైఎస్‌ఆర్సిపి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ప్రపంచ ఆర్యవైశ్య మహసభ ఉపాధ్యక్షులు తడుక జగదీశ్వర్‌ గుప్తా కోనియాడారు. నేడు మహత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్బంగా నివాళులర్పించిన వారిలో వివేకానంద నగర్‌ డివిజన్‌ అధ్యక్షుడు తేట్ట బావి ఆనంద్‌ ఇంద్ర గౌడ్‌ షాదుల్లా వైఎస్‌ఆర్‌ అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement