Thursday, April 25, 2024

ఘనంగా ఈస్టర్ వేడుకలు..

మెదక్ : ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్దదైన చర్చిగా ప్రసిద్ధిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో ఈస్టర్ వేడుకలు ఘనంగా జరిగాయి. కోరోనా నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ భక్తుల ప్రార్ధనలు జరిగాయి. బిషప్ రెవరెండ్ సాల్మన్ రాజు భక్తుల నుద్దేశించి సందేశాన్ని అందించారు. రంగు రంగుల విద్యుత్ దీపాలతో చర్చిని అలంకరించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement