Friday, March 29, 2024

కోవిడ్ వ్యాక్సిన్ సురక్షితం..

మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కొనసాగుతుందని.. కోవిడ్ వ్యాక్సిన్ సురక్షితమని వృద్ధులు తప్పకుండా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని కరిపె రవీందర్ హెచ్ ఈ ఓ మీడియా సమావేశంలో సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కొవిడ్ ఇలాంటి అపోహలు పెట్టుకోవద్దని అందరూ కూడా టీకా తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పి హెచ్ ఎం సత్యమ్మ , సూపర్వైజర్ సునంద, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement