Saturday, April 20, 2024

మున్సిపల్‌ కమీషనర్ కి కోవిడ్ వ్యాక్సిన్..

రామాయంపేట : మున్సిపల్‌ కమీషనర్‌ జి. శ్రీనివాస్‌ తోటి మున్సిపల్‌ సిబ్బందిని వెంబడి తీసుకెళ్లి తాను కోవిడ్‌ టీకా వేసుకొని వారికి సైతం వేయించారు. ప్రతి ఒక్కరు కోవిడ్‌ టీకా వేసుకోవాలని అప్పుడే కరోనాను కట్టడి చేయవచ్చునని అన్నారు. ప్రతి ఒక్కరు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలేరు ప్రసాద్‌, అశ్విత, బల్ల శ్రీనివాస్‌, శ్రీనివాస్‌, నరేష్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement