Saturday, April 20, 2024

మూడు కరోనా కేసులు..

కొల్చారం : రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 7 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా మూడు పాజిటీవ్‌ కేసులు నిర్దారణ అయినట్లు ప్రాథమిక ఆరోగ్యకేంద్ర సూపరిండెంట్‌ సుదర్శన్‌ తెలిపారు. మూడు కేసులు కోనాపూర్‌ గ్రామానికి చెందినవని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు కోవిడ్‌ నిబంధనలు పాటించాలని, మాస్కులు దరించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement