Wednesday, April 24, 2024

మెదక్ సీఎస్‌ఐ చర్చి బిషప్ సస్పెండ్..

మెదక్ సీఎస్ఐ చర్చి బిషప్ రెవరెండ్ సాల్మన్ రాజ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. విబేధాలు, ఆరోప‌ణ‌లు, ఫిర్యాదుల నేప‌థ్యంలో సాల్మన్‌ రాజ్‌ను తొలగిస్తూ సినాడ్ నిర్ణయం తీసుకుంది. ఇంఛార్జి బిషప్‌గా డోర్నకల్ బిషప్ రైట్ రెవరెండ్ పద్మారావుకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో ఈరోజు సికింద్రాబాద్‌లో పద్మారావు బాధ్యతలను చేపట్టనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement