Friday, March 29, 2024

చెట్టుకు బైక్‌ ఢీ కొని వ్యక్తి మృతి..

రామాయంపేట : మండలం ఆర్‌.వెంకటాపూర్‌ శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్‌.వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన రాచపల్లి పరశురాంలు (35) బైక్‌పై వెళ్తూ చెట్టుకు ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టరం నిమిత్తం రామాయంపేట ఆస్పత్రికి తరలించారు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement