Tuesday, April 16, 2024

మ‌నోహ‌ర‌బాద్ ఎంపీడీఓ ఇంట్లో ఏసీబీ త‌నిఖీలు

తెలంగాణ రాష్ట్రంలోని మెద‌క్ జిల్లా మనోహరబాద్ ఎంపీడీఓ జైపాల్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు త‌నిఖీలు చేస్తున్నారు. మేడ్చల్ సమీపంలో, అలాగే మనోహరబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement