Friday, April 19, 2024

ఏడుపాయ‌లలో నీట మునిగి వ్య‌క్తి మృతి..

పాపన్నపేట : తెలంగాణలోని ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్ర‌మైన ఏడుపాయ‌ల వ‌న‌దుర్గామాత ఆల‌యం వ‌ద్ద విషాదం చోటుచేసుకుంది. ఏడుపాయ‌ల‌లోని చెక్ డ్యామ్ లో నీట మునిగి వ్య‌క్తి మృతి చెందాడు. ఇది గ‌మ‌నించిన స్థానికులు ఆల‌య అధికారుల‌కు స‌మాచారం ఇవ్వ‌గా.. వారు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వెంట‌నే ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృతికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు. ఇంకా పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement