Friday, April 19, 2024

ఎన్ఎంసీ క‌మిష‌న‌ర్ కు మేయ‌ర్ కోల‌న్ నీలా గోపాల్ రెడ్డి శుభాకాంక్ష‌లు

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎన్ఎంసీ నూతన కమిషనర్ జె.శంకరయ్యను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, పూల మొక్కను అందించి, శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంసీ స్వతంత్ర కార్పొరేటర్లు వెంకటరామయ్య, శ్రీ రాములు, లక్ష్మి కుమారి, యం.సుజాత, సత్య వాణీ, కో ఆప్షన్ సభ్యులు తలారి వీరేష్, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి, బొర్రా చందు, ఇతర ముఖ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement