Thursday, April 25, 2024

ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా మందా జగన్నాథ్​.. ప్రత్యేక హోదా కల్పించిన సీఎం కేసీఆర్​

ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, కేబినేట్ మంత్రి హోదాను కల్పిస్తూ మాజీ ఎంపీ మందా జగన్నాథ్​కు అవకాశం కల్పించారు సీఎం కేసీఆర్​. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక.. మందా జగన్నాథ్​ ఆ పదవిలో రెండేండ్ల కాలం పాటు కొనసాగనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement