Wednesday, April 24, 2024

Breaking: రాజ్ భవన్ వద్ద కలకలం.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ లోని రాజ్ భవన్ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయడం చేయడం కలకలం రేపింది. నాగరాజు అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, అప్రమత్తమైన పోలీసులు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు వస్తున్న నేపథ్యంలోనే ఆయన ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement