Saturday, April 20, 2024

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ శివారులో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనపర్తి గ్రామంకు చెందిన శ్రీపతి అమరేందర్ అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement