Thursday, April 25, 2024

కామారెడ్డి జిల్లాలో దారుణం.. బస్సు ఢీకొని వ్యక్తి మృతి

కామారెడ్డి, (ప్రభన్యూస్) : కామారెడ్డి జిల్లాలో దారుణం జ‌రిగింది. పొద్దు పొద్దుగాల‌నే బ‌స్సు ఢీకొని ఒక‌రు చ‌నిపోయారు. బస్టాండులో కామారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఢీకొట్టడంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. మృతుడు సిరిసిల్ల జిల్లాకు చెందిన‌వాడిగా గుర్తించారు. అత‌ని వ‌య‌సు దాదాపు 50 ఏళ్ల‌దాకా ఉంటుంది. కామారెడ్డి టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి త‌దుప‌రి విచార‌ణ చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement