Tuesday, April 23, 2024

ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో మేడ ప్రభాకర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అటవీ ప్రాంతంలోకి వెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్య  చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో మృతిచెందినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా, మృతికి గల కారణాలు తెలియవలసి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement