Thursday, April 25, 2024

క్రిస్మ‌స్ కానుక‌ల పంపిణీకి శ్రీకారం చుట్టిన మంత్రి మ‌ల్లారెడ్డి


మేడ్చల్ జిల్లాలో క్రిస్మస్ పండగ సందర్భంగా క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమానికి రాష్ట కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి శ్రీకారం చుట్టారు. మంగళవారం జిల్లా పరిధిలోని కీసర మండలం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో, నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే క్రిస్మస్ కానుక పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement