Friday, April 26, 2024

టిఆర్ఎస్ గెలుపు పట్ల హర్షం..

బాలనగర్ : మండలకేంద్రంలో టిఆర్ఎస్ యువజన నాయకులు ప్రకాష్ మాట్లాడుతూ సాగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సాగర్ ప్రజలు అందరూ అభివృద్ధివైపు నిలబడ్డారని ఆయన అన్నారు. ఏ ఉప ఎన్నికలు వచ్చినా టిఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఆయన అన్నారు .సంక్షేమ పథకాలను చూసి టిఆర్ఎస్ కి ఓట్లు వేస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలతో టిఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement