Thursday, April 25, 2024

ఇంటింటికి రంజాన్ కానుకలు..

వనపర్తి : టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రంజాన్ కానుకలు వనపర్తి పట్టణం 31వ వార్డులో అర్హులకు తెరాస మైనార్టీ నాయకులు అందజేశారు. రంజాన్ పండుగకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, కరోనా నిబంధనలు పాటిస్తూ రంజాన్ పండుగను పవిత్రంగా జరుపుకోవాలని మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తరపున తెరాస మైనార్టీ నాయకులు వారికి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు షేక్ జహంగీర్ , అసిఫ్, ఆజీం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement