Thursday, April 25, 2024

అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి..

అనుమానాస్ప‌ద స్థితిలో చిరుత మృతిచెందిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ముసాపేట్ మండలం పోల్కంపల్లి స్టేజి వద్ద NH 44 హైవే రోడ్డుపై గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతిచెందిందని స్థానికులంటున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనం ఢీకొన్నట్లు స్థానికుల అనుమానం… చిరుతకు రక్తపు మరకలు లేకపోవడంతో రోడ్డు ప్రమాదమా లేక చంపివేశారా అని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement