Thursday, March 28, 2024

కరోనాతో మాజీ ఎంపిటిసి మృతి..

దేవరకద్ర : కరోనాతో మాజీ ఎంపిటిసి మృతి చెందారు.ఈ సంఘటన మండల పరిధిలోని హజిలాపురం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హజిలాపూర్‌ గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి సుజాతమ్మ ఆరోగ్యం బాగా లేకపోవడంతో హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకుని వెళ్లగా కరోనా పాజిటివ్‌ రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్‌ బుచ్చిరెడ్డి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement