Thursday, April 25, 2024

జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కు ఊరట

మహమూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కు ఊరట లభించింది. ఎర్ర శేఖర్ పై మర్డర్ కేసు కోర్టు కొట్టవేసింది. సోదరుడి హత్య కేసులో ఎర్రశేఖర్ నిందితుడిగా ఉన్నాడు. 9మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement