Thursday, April 25, 2024

సీఎం సహాయ నిధి చెక్కు..

దేవరకద్ర : నియోజకవర్గ పరిధిలోని షేర్‌పల్లి గ్రామానికి చెందిన రాములు అనే బాధితునికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.22 వేల చెక్కును స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి అందజేశారు. సిఎం సహాయనిధి పేదలకు ఒక వరం లాంటిదని దానిని పేదలు దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు , పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement