Thursday, April 25, 2024

బ‌స్సు బోల్తా.. ఆరుగురికి గాయాలు..

ప్రైవేట్ ట్రావెల్స్ బ‌స్సు బోల్తాప‌డి ఆరుగురికి గాయాలైన ఘ‌ట‌న గ‌ద్వాల్ జిల్లా ఇటిక్యాల మండలంలో చోటుచేసుకుంది. మండ‌లంలోని కోదండాపురం దగ్గర తెల్లవారుజామున ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయ‌ప‌డ‌గా… క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement