Thursday, April 25, 2024

అంత్యక్రియలకు ఆర్థిక సాయం..

రాజాపూర్‌ : మండలంలోని ఖానాపూర్‌ గ్రామ పరిధిలోని సేవ్యనాయక్‌ తండాలో మెగ్యా నాయక్‌ అనారోగ్యంతో మృతి చెందారు. మృతికి సంతాపం తెలిపి , ఆర్థిక సాయాన్ని ప్రకటించిన దొండ్లపల్లి ఎంపిటిసి చించోడ్‌ అభిమన్యు రెడ్డి అంత్యక్రియల ఖర్చుల కోసం మృతుడి కుటుంబ సభ్యులకు రూ. 5000 ఆర్థిక సాయాన్ని యువసేన నాయకుల ద్వార అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ యాదమ్మ శేఖర్‌ గౌడ్‌ , ముస్తఫా లడ్డు ,మైపాల్‌ రెడ్డి, శేఖర్‌ , తిరుపతి నాయక్‌ , పాపిరెడ్డి , రవి , ధర్మ , వాచ్య , గోవింద్‌ , టిఆర్‌ఎస్‌ నాయకులు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement