Thursday, March 28, 2024

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బలపాల లింగ్యాతండాలో విషాదం చోటు చేసుకుంది. మాలోత్ సునీల్ అనే యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. టీఆర్ ఎస్ పార్టీకి చెందిన సునీల్ రాత్రి తన స్నేహితులతో కాంగ్రెస్ జెండా దిమ్మె కూల్చివేసి క్రమంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్టు తెలుస్తోంది. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివ‌రాలు సేక‌రించారు. అనంత‌రం కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement