Wednesday, April 24, 2024

యంత్ర బింబ ప్ర‌తిష్ట మ‌హా కుంబాభిషేక మ‌హోత్స‌వంలో కుత్బుల్లాపూర్ నేత‌లు

ఈరోజు మల్లంపేట్ లోని హై రైస్ కాలనీలో ఆంజనేయ స్వామి ఆలయ శిఖర జీవద్వజ నవగ్రహ యంత్ర బింబ ప్రతిష్ట మహా కుంభాబిషేక మహోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సురభి వాణి దేవీ, ఎమ్మెల్సీ శంభిపుర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, దుండిగల్ ఛైర్ పర్సన్ కృష్ణవేణి కృష్ణ హాజ‌ర‌య్యారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ కార్పొరేటర్ సుజాత, కౌన్సిలర్లు శంభీపూర్ క్రిష్ణ, ఎంబరి లక్ష్మీ ఆంజనేయులు, మాదాసు వెంకటేష్, శామిర్ పేట సంధ్య హనుమంత్ రావు, అర్కల అనంత స్వామి, నాయకులు కుంటల అమర్నాథ్, రమేష్, మధు, ప్రేమ్ కుమార్, రాము, శ్రీశైలం, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement