Thursday, April 18, 2024

Breaking: ప్రగతిభవన్​లో కేసీఆర్​తో కుమారస్వామి భేటీ..

సీఎం కేసీఆర్​తో కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి ఇవ్వాల (బుధవారం)భేటీ అయ్యారు. నిన్న రాత్రి హైదరాబాద్​కు చేరుకున్న కర్నాటక లీడర్ల బృందాన్ని మంత్రి కేటీఆర్​ స్వాగతించారు. రాత్రి హైదరాబాద్​లోనే ఉన్న వారంతా ఇప్పుడు ప్రగతి భవన్​కు చేరుకున్నారు. ఇక ఇప్పుడు కుమారస్వామితో పాటు మాజీ మంత్రి రేవన్న, జేడీఎస్​ సీనియర్​ లీడర్లు సమావేశం అయ్యారు. ఇవ్వాల జరగబోయే సమావేశంలో తీసుకోనున్న నిర్ణయాలు, జాతీయ పార్టీ ప్రకటనపై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement