Wednesday, April 24, 2024

నల్లమడుగు ప్రాజెక్టు నిర్మాణ పనులకు కేటీఆర్ శంకుస్థాపన

కామారెడ్డి – నల్లమడుగు ప్రాజెక్టు నిర్మాణ పనులకు మంత్రి కెటిఆర్ నేడు శంకుస్థాపన చేశారు. అంత‌కు ముందు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ చేరుకున్న కేటీఆర్ కు జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ సిండే, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి, కలెక్టర్ జితేంద్ర పాటిల్, తదితరులు ఘన స్వాగతం పలికారు, శంకుస్థాపన కార్యక్రమంలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్, మంత్రి ప్రశాంత్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు పలువురు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా కెటిఆర్ ఇక్క‌డ ఏర్పాటు చేసిన ప‌లు కార్యాక్ర‌మాల‌లో పాల్గొనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement