Saturday, April 20, 2024

టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలపై కేటీఆర్ దిశానిర్దేశం

టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలపై తెలంగాణ భవన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు, పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 25న జరిగే టీఆర్ఎస్ పార్టీ ద్విశతాబ్ది ఉత్సవాల ప్లీనరీ, నవంబర్ 15న జరగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ విజయ గర్జన సభకు సంబంధించిన కార్యాచరణపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.

ఇది కూడా చదవండి: యాదాద్రి ఆలయానికి 36 కిలోల బంగారం

Advertisement

తాజా వార్తలు

Advertisement