Thursday, April 25, 2024

HYD: ప్రదీప్‌ కుటుంబసభ్యులను పరామర్శించిన కిషన్‌ రెడ్డి

హైద‌రాబాద్ న‌గ‌రంలోని అంబర్‌పేటలో వీధికుక్కల దాడిలో మరణించిన ప్రదీప్ కుటుంబాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పరామర్శించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నాలుగేళ్ల బాలుడు కుక్కల దాడిలో చనిపోయారని కిషన్‌రెడ్డి విమర్శించారు. అనంత‌రం లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశారు. కుక్కల విషయంలో జీహెచ్‌ఎంసీ కాలయాపన చేయడం సరికాదన్నారు. నగరానికి దూరంగా కుక్కల ఆపరేషన్‌ చేయాలని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement