Wednesday, April 17, 2024

ఖ‌మ్మం కార్పొరేష‌న్‌ తెరాస కైవసం

ఖ‌మ్మం కార్పొరేష‌న్‌ తెరాస కైవసం కైవసం చేసుకుంది ఖ‌మ్మంం కార్పొరేష‌న్ ను ప‌రిధిలో మొత్తం 60 డివిజ‌న్ల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. టీఆర్ఎస్ పార్టీ 43 డివిజ‌న్ల‌లో గెలుపొందింది. కాంగ్రెస్ -09, బీజేపీ -01, ఇత‌రులు -07 డివిజ‌న్ల‌లో గెలుపొందారు

Advertisement

తాజా వార్తలు

Advertisement