Friday, March 29, 2024

ఖ‌మ్మం కార్పొరేష‌న్ లో టి ఆర్ ఎస్ బోణి…10వ డివిజ‌న్ ఏక‌గ్రీవం…

ఖ‌మ్మం కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌లో టిఆర్ ఎస్ పార్టీ బోణి కొట్టింది.. 10వ డివిజ‌న్ నుంచి నామినేష‌న్ వేసిన ఆ పార్టీ అభ్య‌ర్ధి చావా మాధురి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు… ఈ డివిజ‌న్ నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ త‌రుపున నామినేష‌న్ వేసిన అభ్య‌ర్ధి త‌న నామినేష‌న్ ను ఉప‌సంహ‌రించుకున్నారు.. దీంతో మాధురి ఒక్క‌రే మిగిలారు.. దీంతో ఆమె ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు… అధికారికంగా ఈ ఎన్నిక ప్ర‌క‌టించాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement