Tuesday, April 23, 2024

Manuguru: ట్రాక్ట‌ర్ బోల్తా : 30మంది మ‌హిళ‌ల‌కు గాయాలు

భ‌ద్రాద్రి జిల్లా మ‌ణుగూరు మండ‌లం అశోక్ న‌గ‌ర్ లో ప్ర‌మాదం జ‌రిగింది. ట్రాక్ట‌ర్ అదుపుత‌ప్పి బోల్తాప‌డింది. ఈ ప్ర‌మాదంలో మ‌హిళ‌ల‌కు గాయాల‌య్యాయి. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ట్రాక్ట‌ర్ లో 30మంది మ‌హిళ‌లున్నారు. మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు జ‌రుపుకునేందుకోసం వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement