Saturday, April 20, 2024

విద్యార్థినిని గర్భవతిని చేసిన యువకుడు.. వైద్యం వికటించి విద్యార్థిని మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. డిగ్రీ విద్యార్థినిని ఓ యువకుడు ట్రాప్ చేసి గర్భవతిని చేశాడు. ఆ తర్వాత ఆ యువతికి ఓ ప్రైవేట్ ఆస్పత్రికిలో అబార్షన్ చేయించాడు. 5నెలల గర్భవతికి వైద్యులు అబార్షన్ చేయడంతో వైద్యం వికటించి ఆ విద్యార్థిని చనిపోయింది. ఈ ఘటన జిల్లాలోని ములకలపల్లి మండలం వీకే రామవరంలో చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement