Thursday, April 25, 2024

ఎమ్యెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కుటుంబానికి మాజీ ఎంపి పొంగులేటి పరామ‌ర్శ‌..

పాలేరు ఎమ్యెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సోదరుడు కందాళ జితేందర్ రెడ్డి బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. విష‌యం తెలుసుకున్న ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం ఉదయం వారి స్వగ్రామం రాజుపాలెం వెళ్లారు. ముందుగా జితేంద‌ర్ రెడ్డి చిత్ర‌ప‌టానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాలేరు ఎమ్యెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిని పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement