Tuesday, April 23, 2024

తేనెటీగల దాడిలో వృద్ధురాలు మృతి

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో దారుణం అశ్వ‌రావుపేట మండ‌లంలో దారుణం చోటు చేసుకుంది. తేనెటీగ‌ల దాడిలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని ఖమ్మంపాడు గ్రామానికి చెందిన కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. చిచ్చోడి దుర్గమ్మ వృద్ధురాలు కావడంతో తప్పించుకోలేకపోయింది. వృద్ధురాలిని తేనెటీగలు తీవ్రంగా గాయపరిచాయి. వెంట‌నే స్థానికులు ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాగా చికిత్స పొందుతూ దుర్గమ్మ ఈరోజు ఉదయం మృతి చెందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement