Friday, April 19, 2024

Khammam : పోలీసుల వేధింపులకు యువకుడి బలి

పోలీసుల వేధింపులకు ఓ యువకుడి బలైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. తప్పుడు కేసులు పెట్టారంటూ నిన్న యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు సాయి గణేష్ చనిపోయాడు. సాయి గణేష్ బీజేపీ మజ్దూర్ సంఘం జిల్లా అధ్యక్షుడు. ఖమ్మం టీఆర్ఎస్ ముఖ్య నేత ఒత్తిడితో కేసులు పెట్టారని ఆరోపణలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement