Friday, March 29, 2024

హోలీ వేడుకల్లో విషాదం..

చింతిర్యాల: హోలీ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని చింతిర్యాల గూడెం గ్రామానికి చెందిన కొందరు యువకులు హోలీ స్నానాలు ఆడేందుకు చింతిర్యాల గోదావరికి వెళ్ళారు. అందరూ గోదావరి లో దిగి స్నానాలు చేస్తుండగా సవలం జంపయ్య అనే యువకుడు గల్లంతైనట్లు తోటి యువకులు చెబుతున్నారు. గల్లంతైన యువకుని కోసం గోదావరి లో గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement