Friday, April 26, 2024

ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా దోరేపల్లి శ్వేత బాధ్యతలు స్వీక‌ర‌ణ‌

ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్ పర్సన్ గా దోరేపల్లి శ్వేత, వైస్ చైర్మన్ గా షేక్ అఫ్జల్, నూతన పాలకవర్గ సభ్యులు బుధవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వేద పండితులు, బ్రాహ్మణోత్తములు అన్ని మతాల పెద్దలు నూతన పాలకవర్గానికి ఆశీర్వచనాలు అందించారు. బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement